వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మకు అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక ఛాంబర్ను కేటాయించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంగీకరించారని శోభా నాగిరెడ్డి తెలిపారు. తాను బుధవారం బోస్తో కలిసి స్పీకర్కు ఈ మేరకు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని శోభ విలేకరులకు వివరించారు.
Home »
» విజయమ్మకు ఛాంబర్ ఇవ్వడానికి అంగీకారం
విజయమ్మకు ఛాంబర్ ఇవ్వడానికి అంగీకారం
Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment