ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులను చైతన్య పరచడానికి చైతన్య యాత్రలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. యాత్ర నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జూపూడి ప్రభాకరరావు, నల్లా సూర్యప్రకాష్, ఎం.మారెప్ప, కొల్లి నిర్మల కుమారి సభ్యులుగా ఉంటారు.
Home »
» కోవూరులో దళిత చైతన్య యాత్ర
కోవూరులో దళిత చైతన్య యాత్ర
Written By ysrcongress on Saturday, February 25, 2012 | 2/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment