విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్పై సీబీఐ విచారణ జరిపించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బినామీ కంపెనీలతో
లగడపాటి13వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీఆర్ఎస్ పాలిట్బ్యూరో సభ్యులు డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. ఈమేరకు
సీబీఐకి టీఆర్ఎస్ లేఖ రాయనున్నట్టు ఆయన చెప్పారు.
లగడపాటి13వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీఆర్ఎస్ పాలిట్బ్యూరో సభ్యులు డాక్టర్ శ్రవణ్ ఆరోపించారు. ఈమేరకు
సీబీఐకి టీఆర్ఎస్ లేఖ రాయనున్నట్టు ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment