విశాఖ జిల్లా కశింకోట మండలం అమీర్ సాహెబ్ పేటలో వైఎస్ఆర్ తీర్థాన్ని ఘనంగా నిర్వహించారు. మహానేత వైఎస్ఆర్ మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 31న గ్రామంలో తీర్థం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ, అనకాపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కిషోర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు.
Home »
» విశాఖ జిల్లాలో ఘనంగా 'వైఎస్ఆర్ తీర్థం'
విశాఖ జిల్లాలో ఘనంగా 'వైఎస్ఆర్ తీర్థం'
Written By ysrcongress on Wednesday, February 1, 2012 | 2/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment