ఉప ఎన్నికలలో శాసనసభా స్థానాలకు పోటీ చేసే ఎఐసిసి ప్రకటించిన అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పార్టీ అధిష్టానవర్గం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో విమానం ఎక్కిన ఆయన ఇక్కడికి చేరుకోకముందే ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయం చర్చించడానికే ఆయన ఇక్కడి వస్తున్నారు. కానీ ఆయన ఇక్కడకు రాకుండానే ఎఐసిసి అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి కోరిక మేరకే అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్ పూర్ - ప్రతాప్
ఆదిలాబాద్ - రామచంద్రారెడ్డి
కొల్లాపూర్ - విష్టువర్ధన రెడ్డి
కామారెడ్డి - రాజారెడ్డి
మహబూబ్ నగర్ - ముత్యాల ప్రకాశ్
కోవూరు - పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూలు - దామోదర రెడ్డి
0 comments:
Post a Comment