కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ పరామర్శ

కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ పరామర్శ

Written By ysrcongress on Sunday, February 5, 2012 | 2/05/2012

వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని శిల్పరామంలో జరిగిన ఆర్‌డబ్ల్యూస్ అధికారి సుధాకరరెడ్డి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను విజయమ్మ ఆశ్వీరదించారు.

అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడి.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింహాద్రిపురం మండల వైఎస్‌ఆర్ పార్టీ యూత్ కన్వీనర్ శివారెడ్డితోపాటు మరో ఇద్దరు కార్యకర్తలను పరామర్శించారు. అధికార పార్టీ నేతల, కార్యకర్తల ఆగడాలను సంయమనంతో ఎదుర్కొని ప్రజల కోసం పోరాడాలని విజయమ్మ సూచించారు.
Share this article :

0 comments: