నరసరావుపేట చంద్రబాబు కాలనీలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడకు వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఆ తరువాత ఆయన మిట్టబజార్ లో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు క్రిష్టియన్ పాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. నరసరావుపేటలో మొత్తం 9 వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఆ తరువాత ఆయన మిట్టబజార్ లో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు క్రిష్టియన్ పాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. నరసరావుపేటలో మొత్తం 9 వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
0 comments:
Post a Comment