ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ పెట్టబోమన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మాజీ మంత్రి కొండాసురేఖ అన్నారు. రాజకీయాల్లో ఇంకా విలువలు ఉన్నయన్న దానికి జగన్ నిర్ణయమే నిదర్శనమన్నారు.
విద్యార్థులు, రైతులు, మహిళలను పట్టించుకోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండబోదన్నారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో వైఎస్ఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు కొండా సురేఖ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులు, రైతులు, మహిళలను పట్టించుకోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండబోదన్నారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో వైఎస్ఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు కొండా సురేఖ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
0 comments:
Post a Comment