జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం (21-03-2012) గుంటూరు జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు.
వివరాలు..
21-3-2012 బుధవారం
* సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి యాత్ర ప్రారంభం
శావల్యాపురం మండలం
* గంటావారిపాలెంలో పర్యటన
* వేల్పూరులో రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* శావల్యాపురంలో వైఎస్సార్ విగ్రహానికి దండ
* కనమర్లపూడిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
చిలకలూరిపేట మండలం
* పోతవరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ సోమేపల్లి సాంబయ్య విగ్రహావిష్కరణ
* చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, బహిరంగసభ
వివరాలు..
21-3-2012 బుధవారం
* సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి యాత్ర ప్రారంభం
శావల్యాపురం మండలం
* గంటావారిపాలెంలో పర్యటన
* వేల్పూరులో రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* శావల్యాపురంలో వైఎస్సార్ విగ్రహానికి దండ
* కనమర్లపూడిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
చిలకలూరిపేట మండలం
* పోతవరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ సోమేపల్లి సాంబయ్య విగ్రహావిష్కరణ
* చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, బహిరంగసభ
0 comments:
Post a Comment