జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు.
వివరాలు..
28-3-2012 బుధవారం
ప్రత్తిపాడు మండలం
= కొత్తమల్లాయపాలెం నుంచి యాత్ర ప్రారంభం, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
= పాతమల్లాయపాలెంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= తిమ్మాపురంలో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
= వంగిపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
వట్టిచెరుకూరు మండలం
= కర్నూతలలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= చింతపల్లిపాడులో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, వెలిచర్ల రాములు కుటుంబానికి ఓదార్పు
వివరాలు..
28-3-2012 బుధవారం
ప్రత్తిపాడు మండలం
= కొత్తమల్లాయపాలెం నుంచి యాత్ర ప్రారంభం, వైఎస్సార్ విగ్రహావిష్కరణ
= పాతమల్లాయపాలెంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= తిమ్మాపురంలో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
= వంగిపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
వట్టిచెరుకూరు మండలం
= కర్నూతలలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
= చింతపల్లిపాడులో వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, వెలిచర్ల రాములు కుటుంబానికి ఓదార్పు
0 comments:
Post a Comment