జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు నవభారత్నగర్ నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు.
వివరాలు..
31-3-2012 శనివారం
గుంటూరు నగరం
* నవభారత్నగర్లోని తాజా మాజీ ఎమ్మెల్యే సుచరిత ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
* గుజ్జనగుండ్ల సెంటర్లో పర్యటన
* కోబాల్ట్పేటలో పర్యటన
* బేకర్సఫన్ సెంటర్లో పర్యటన
* టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లో పర్యటన
* కొరిటెపాడులో మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* రాములవారిగుడి సెంటర్లో పర్యటన
* అమరావతి రోడ్డులో పర్యటన
* గోరంట్లలో నల్లగొర్ల పాములు కుటుంబానికి ఓదార్పు, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* సాకేత్పురంలో మిరియాల సరస్వతి కుటుంబానికి ఓదార్పు
* శ్రీనగర్ 7వ లైన్లో ఘోరకవి గోవిందరావు కుటుంబానికి ఓదార్పు
వివరాలు..
31-3-2012 శనివారం
గుంటూరు నగరం
* నవభారత్నగర్లోని తాజా మాజీ ఎమ్మెల్యే సుచరిత ఇంటి నుంచి యాత్ర ప్రారంభం
* గుజ్జనగుండ్ల సెంటర్లో పర్యటన
* కోబాల్ట్పేటలో పర్యటన
* బేకర్సఫన్ సెంటర్లో పర్యటన
* టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లో పర్యటన
* కొరిటెపాడులో మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* రాములవారిగుడి సెంటర్లో పర్యటన
* అమరావతి రోడ్డులో పర్యటన
* గోరంట్లలో నల్లగొర్ల పాములు కుటుంబానికి ఓదార్పు, రెండు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* సాకేత్పురంలో మిరియాల సరస్వతి కుటుంబానికి ఓదార్పు
* శ్రీనగర్ 7వ లైన్లో ఘోరకవి గోవిందరావు కుటుంబానికి ఓదార్పు
0 comments:
Post a Comment