కోవూరు నియోజకవర్గంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై ముసుగులు వేశారు. అంబేద్కర్ విగ్రహాలకు కూడా ముసుగులు వేశారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్ లో భాగమని వారు చెబుతున్నారు.
కోవూరు నియోజకవర్గంలో అధికారుల ఓవరాక్షన్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై ముసుగులు వేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
కోవూరు నియోజకవర్గంలో అధికారుల ఓవరాక్షన్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై ముసుగులు వేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
0 comments:
Post a Comment