పాత మల్లాయపాలెంలో మహానేత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వణుకూరి సూరారెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సూరారెడ్డి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని విచారించారు. సూరారెడ్డి మరణంతో ఆ కుటుంబం పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు.
Home »
» సురారెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ
సురారెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ
Written By news on Wednesday, March 28, 2012 | 3/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment