ఉత్తర ప్రదేశ్ లో విజయం సాధించిన సమాజ్ వాదీ పార్టీ నేతలు మూలాయం,అఖిలేష్ లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అభినందనలు తెలిపారు. యువనాయకత్వం అవసరాన్ని అఖిలేష్ యాదవ్ తో జగన్ నొక్కి చెప్పారు. యుపిలో సమాజ్ వాదీ పార్టీ పూర్తి మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే.
Home »
» మూలాయం, అఖిలేష్ లకు జగన్ అభినందనలు
మూలాయం, అఖిలేష్ లకు జగన్ అభినందనలు
Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment