దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్రెడ్డిలతోపాటు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి శనివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్హౌస్లో శనివారం రాత్రి వీరు జగన్ను కలిసి జిల్లా రాజకీయాలపై సమీక్ష చేశారు.
దాదాపు అరగంటపాటు అనేక అంశాలపై చర్చించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సలహాదారు మోహన్రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన అధ్యక్షులు వైఎస్అవినాష్రెడ్డి, చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జి వైఎస్ కొండారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.
దాదాపు అరగంటపాటు అనేక అంశాలపై చర్చించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సలహాదారు మోహన్రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన అధ్యక్షులు వైఎస్అవినాష్రెడ్డి, చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జి వైఎస్ కొండారెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, చక్రాయపేట వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment