బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

Written By news on Tuesday, March 20, 2012 | 3/20/2012

చాప్రా వాగులో పడి 14 మంది చిన్నారులు మృతి చెందిన దుర్ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని చాప్రా వద్ద నున్న వాగులో బస్సు ప్రమాదానికి గురైంది.  
Share this article :

0 comments: