చాప్రా వాగులో పడి 14 మంది చిన్నారులు మృతి చెందిన దుర్ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యారు. సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని చాప్రా వద్ద నున్న వాగులో బస్సు ప్రమాదానికి గురైంది.
Home »
» బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
Written By news on Tuesday, March 20, 2012 | 3/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment