హైదరాబాద్: కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఈ పార్టీ తరపున పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు కూడా ఫ్యాన్ గుర్తునే కేటాయించారు. దాంతో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ఫ్యాన్ గుర్తు రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధులులేవు. తాము కోరుకున్న గుర్తే వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాన్ గాలికి ప్రత్యర్థులు కొట్టుకుపోతారన్నారు.
Home »
» హైదరాబాద్: కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది.
హైదరాబాద్: కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది.
Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment