రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈరోజు ఆయన ఇక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరగడానికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు, అధికారులు, పోలీసులు సహకరించాలని కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు ఆరు కోట్ల 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 79వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు
చెప్పారు. ఎన్నికలలో అవకతవకలు జరిగితే తమకు ఫిర్యాదు చేసేందుకు అయిదు మొబైల్ నెంబర్లు ఇస్తామని చెప్పారు. ఫిర్యాదులను 8978973456 నెంబర్ కు పంపవచ్చన్నారు.
చెప్పారు. ఎన్నికలలో అవకతవకలు జరిగితే తమకు ఫిర్యాదు చేసేందుకు అయిదు మొబైల్ నెంబర్లు ఇస్తామని చెప్పారు. ఫిర్యాదులను 8978973456 నెంబర్ కు పంపవచ్చన్నారు.
0 comments:
Post a Comment