వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కు సంబంధించి మూడు జిల్లాలు, రెండు నగరాలకు కన్వీనర్లను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ హబీబ్ అబ్దుల్ రహ్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా కన్వీనర్ గా సయ్యద్ అహ్మద్ ఖాద్రీ, కరీంనగర్ జిల్లాకు మహమ్మద్ అస్లాం, కరీంనగర్ నగరానికి మహమ్మద్ జావీద్, విజయవాడ నగరానికి మహమ్మద్ అబ్దుల్ అమీర్ జానీ, గుంటూరు జిల్లాకు సయ్యద్ మహబూబ్ లను నియమించినట్లు వివరించారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ల నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ల నియామకం
Written By news on Monday, March 12, 2012 | 3/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment