నేటితో ముగియవలసిన వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన మరో రెండురోజులపాటు కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటన నేటితో ముగియనుండగా..పలు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు రావాల్సిందేనని పట్టుబట్టడంతో పర్యటనను మరింత పొడగించాల్సివచ్చింది.
ఈరోజుతో ముగియాల్సిన పర్యటనను ఒక్కరోజు పొడిగించినప్పటికీ పూర్తీకానందున ఆఖరురోజుకూడా జగన్ ఈ పర్యటనలో ఉంటారు. ఎల్లుండి కోవూరు మండలంలో జగన్ పర్యటన ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ కాసాని గోవర్ధన్రెడ్డి ప్రకటించారు. దీంతో ఉపఎన్నికల ప్రచారం అనుకున్న షెడ్యూల్ కంటే ఆలస్యంగా జరుగుతోంది.
ఈరోజుతో ముగియాల్సిన పర్యటనను ఒక్కరోజు పొడిగించినప్పటికీ పూర్తీకానందున ఆఖరురోజుకూడా జగన్ ఈ పర్యటనలో ఉంటారు. ఎల్లుండి కోవూరు మండలంలో జగన్ పర్యటన ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ కాసాని గోవర్ధన్రెడ్డి ప్రకటించారు. దీంతో ఉపఎన్నికల ప్రచారం అనుకున్న షెడ్యూల్ కంటే ఆలస్యంగా జరుగుతోంది.
1 comments:
జగన్ అన్న ఈ విజయం మనకు అవసరం ........
ఎట్టి పరిస్తితి లోను మనకు వెతిరేకంగా పలితాలు రాకూడదు ....
కాంగ్రెస్ & tdp కి డిపాజిట్ కూడా రాకూడదు ..........
Post a Comment