సూళ్లూరుపేట చెక్పోస్ట్ వద్ద కాంగ్రెస్ నేత విక్రంరెడ్డి నుంచి భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేవలం రూ. 8 లక్షలు మాత్రమే పట్టుబడినట్టు పోలీసులు చెబుతున్నారు. దాదాపు రూ. అరకోటిపైగా నగదు పట్టుబడినట్టు గుసగుసలు వినవస్తున్నాయి. విక్రంరెడ్డిఆర్థిక మంత్రి ఆనం రామానారాయణరెడ్డికి ప్రధాన అనుచరుడుగా జిల్లాలో గుర్తింపు ఉంది.
Home »
» కాంగ్రెస్ నేత నుంచి భారీగా నగదు స్వాధీనం
కాంగ్రెస్ నేత నుంచి భారీగా నగదు స్వాధీనం
Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment