వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాకతో బుచ్చిరెడ్డిపాలెం జనంతో నిండిపోయింది. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి వచ్చారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన జనం అభిమానంతో ఘనస్వాగతం పలికారు. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మేడలపైన, మిద్దెలపైనా కూడా జనమే జనం.
అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహణ రెడ్డి ముందు సినిమా హీరోలు కూడా పనికిరారని అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు.
జగన్ వెంట మాజీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు.
అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహణ రెడ్డి ముందు సినిమా హీరోలు కూడా పనికిరారని అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు.
జగన్ వెంట మాజీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కూడా ఉన్నారు.
0 comments:
Post a Comment