వంద సెంచరీలు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అభినందనలు తెలిపారు. నేటి యువతకు సచిన్ ఆదర్శంగా నిలిచారన్నారు. సహనంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సచిన్ రుజువు చేశారన్నారు.
Home »
» యువతకు ఆదర్శంగా నిలిచిన సచిన్: జగన్
యువతకు ఆదర్శంగా నిలిచిన సచిన్: జగన్
Written By news on Friday, March 16, 2012 | 3/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment