రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను తిరస్కరించారని ఆయన అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హజారే వారసుడని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని, కోవూరు ఉప ఎన్నికలో చంద్రబాబు ఓటుకు వెయి రూపాయలు పంచలేదా అని అంబటి ప్రశ్నించారు.
లిక్కర్ కిక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పీసీపీ చీఫ్ బొత్స నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,టీడీపీలకు ఓటమి తప్పదన్నారు. జగన్పై ఎల్లో మీడియా విష ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, తప్పుడు కథనాలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్నే ప్రజలు ఆదరించారని అంబటి రాంబాబు అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హజారే వారసుడని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని, కోవూరు ఉప ఎన్నికలో చంద్రబాబు ఓటుకు వెయి రూపాయలు పంచలేదా అని అంబటి ప్రశ్నించారు.
లిక్కర్ కిక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పీసీపీ చీఫ్ బొత్స నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, బొత్స సత్యనారాయణ నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,టీడీపీలకు ఓటమి తప్పదన్నారు. జగన్పై ఎల్లో మీడియా విష ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, తప్పుడు కథనాలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్నే ప్రజలు ఆదరించారని అంబటి రాంబాబు అన్నారు.
0 comments:
Post a Comment