వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి గురువారం కొడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు ఇందుకూరుపేట మండలం లేబూరు నుంచి ప్రారంభించి పున్నూరు, రావూరు, కొమరిక గ్రామాలకు వెళతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కొడవలూరు మండలం రామన్నపాళెం నుంచి ప్రారంభించి రెడ్డిపాళెం, మానెగుంటపాడు, ఆలూరుపాడు, రాజుపాళెం బహిరంగసభల్లో పాల్గొం టారు.
రేపు పర్యటించే గ్రామాలు
వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి శుక్రవారం విడవలూరు, కోవూరు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం విడవలూరు మండలం చౌకచెర్ల, దంపూరు, వావిళ్ల, దిన్నె గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యా హ్నం కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, గంగవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.
రేపు పర్యటించే గ్రామాలు
వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి శుక్రవారం విడవలూరు, కోవూరు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం విడవలూరు మండలం చౌకచెర్ల, దంపూరు, వావిళ్ల, దిన్నె గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యా హ్నం కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, గంగవరం గ్రామాల్లో పర్యటించనున్నారు.
0 comments:
Post a Comment