కోవూరు ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. సింహపురి ట్రైన్లో సికింద్రాబాద్ చేరుకున్న ఆయనకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోవూరులో నాలుగురోజుల పాటు పల్లెపల్లెన జగన్ ఎన్నికల ప్రచారం సాగింది. ఆయన పర్యటన విజయవంతం కావడం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది.
Home »
» హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్
Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment