రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయి. పెంచిన ఛార్జీలు కింది విధంగా ఉన్నాయి.
50 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.1.45 పైసలు
100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు
200 యూనిట్ల వరకు రూ.3.60 పైసలు
వినియోగదారులపై 3434.89కోట్ల భారం
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,985.23 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.5,358.67 కోట్లు
గృహావసరాలకు ఇచ్చే సబ్సిడీ రూ.1736 కోట్లు
వ్యవసాయానికి సబ్సిడీ రూ.3,620 కోట్లు
ఇరిగేషన్కు సబ్సిడీ రూ.1.56 కోట్లు
50 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.1.45 పైసలు
100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు
200 యూనిట్ల వరకు రూ.3.60 పైసలు
వినియోగదారులపై 3434.89కోట్ల భారం
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,985.23 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.5,358.67 కోట్లు
గృహావసరాలకు ఇచ్చే సబ్సిడీ రూ.1736 కోట్లు
వ్యవసాయానికి సబ్సిడీ రూ.3,620 కోట్లు
ఇరిగేషన్కు సబ్సిడీ రూ.1.56 కోట్లు
0 comments:
Post a Comment