నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక తీర్పు వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతలకు ప్రజలు పట్టం కట్టారు అని జగన్ తెలిపారు. విజయాన్ని అందించిన ప్రతి అక్కా, చెల్లి, అవ్వా, తాతకు కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు ప్రజల అభిమానం, అనురాగం మరువలేనిదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ అన్నారు. |
Home »
» కోవూరు తీర్పు విశ్వసనీయతకు పట్టం: జగన్
కోవూరు తీర్పు విశ్వసనీయతకు పట్టం: జగన్
Written By news on Wednesday, March 21, 2012 | 3/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment