ఈనెల 27న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వంగవీటి రాధ ప్రకటించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాధ-రంగా మిత్రమండలి కోరిక మేరకే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది వైఎస్ జగన్ నిర్ణయిస్తారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ పై కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేస్తున్నాయని రాధా మండిపడ్డారు.
Home »
27న వైఎస్ఆర్ సీపీలోకి వంగవీటి రాధా
» 27న వైఎస్ఆర్ సీపీలోకి వంగవీటి రాధా
27న వైఎస్ఆర్ సీపీలోకి వంగవీటి రాధా
Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment