వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మూ డవరోజైన శనివారం జరిపే పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ త లశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం రాత్రి హసన్బాదలోని మాజీ మంత్రి, పార్టీ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంట బస చేసిన జగన్ శనివారం ఉదయం కందులపాలెం నుంచి పర్యటన ప్రారంభిస్తారని తెలిపారు.
* శనివారం ఉదయం కందులపాలెంలో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరణ
* అనంతరం భీమక్రోసుపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ
* వట్రపూడి, అద్దంపల్లి, యర్రపోతవరంల మీదుగా వే గాయమ్మపేట, ద్రాక్షారామ, అద్దంపల్లిలలో పర్యటన
* అనంతరం వెల్లలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ, ప్రజలనుద్దేశించి ప్రసంగం
* అనంతరం వెల్ల వంతెన మీదుగా రామచంద్రపురం చేరిక. రాజగోపాల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగంతో నియోజకవర్గంలో జగన్ పర్యటన ముగుస్తుంది.
శుక్రవారం రాత్రి హసన్బాదలోని మాజీ మంత్రి, పార్టీ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్ ఇంట బస చేసిన జగన్ శనివారం ఉదయం కందులపాలెం నుంచి పర్యటన ప్రారంభిస్తారని తెలిపారు.
* శనివారం ఉదయం కందులపాలెంలో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరణ
* అనంతరం భీమక్రోసుపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ
* వట్రపూడి, అద్దంపల్లి, యర్రపోతవరంల మీదుగా వే గాయమ్మపేట, ద్రాక్షారామ, అద్దంపల్లిలలో పర్యటన
* అనంతరం వెల్లలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ, ప్రజలనుద్దేశించి ప్రసంగం
* అనంతరం వెల్ల వంతెన మీదుగా రామచంద్రపురం చేరిక. రాజగోపాల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగంతో నియోజకవర్గంలో జగన్ పర్యటన ముగుస్తుంది.
0 comments:
Post a Comment