మంత్రులు బస్వరాజు సారయ్య, కొండ్రు మురళీలు తమ స్వార్థం కోసమే వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సారయ్యను వైఎస్ బెదిరించారనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని గోనె ఆరోపించారు.
Home »
» స్వార్థం కోసమే వైఎస్ పై ఆరోపణలు: గోనె
స్వార్థం కోసమే వైఎస్ పై ఆరోపణలు: గోనె
Written By news on Friday, April 20, 2012 | 4/20/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment