తాడిపత్రిలో ఎద్దుల రాతిధూలం లాగుడు పోటీలు జరిగాయి. గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డికి చెందిన ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జనం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
Home »
» ప్రథమ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎద్దులు
ప్రథమ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎద్దులు
Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment