భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కండువా కప్పి గ్రంథి శ్రీనివాస్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లోని లక్షణాలు జగన్ లో చూశానని....అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్థికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాలరాజు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ లోని లక్షణాలు జగన్ లో చూశానని....అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అభివృద్థికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, బాలరాజు తదితరులు హాజరయ్యారు.
0 comments:
Post a Comment