తూర్పు గోదావరి జిల్లాలో జననేత జగన్ పర్యటన ఘనంగా ఆరంభమైంది. ఉదయం రామచంద్రపురం నుంచి..వందలమంది అభిమానుల మధ్య మూడు రోజుల పర్యటనకు బయల్ధేరిన ఆయన ముందు పసలపూడి చేరుకున్నారు. జగన్ తో బాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వున్నారు. అక్కడి నుంచి చెల్లూరుకు వచ్చిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సర్వారాయ సుగర్స్ వ్యవస్థాపకుడు సర్వారాయుడు విగ్రహానికి జగన్ పూలమాల వేశారు.
Home »
» 'తూర్పు'లో జగన్ పర్యటన
'తూర్పు'లో జగన్ పర్యటన
Written By news on Thursday, April 5, 2012 | 4/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment