కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు: బాలినేని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు: బాలినేని

కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు: బాలినేని

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

ఒంగోలులో మంత్రులు, ఎంపీలు తిష్టవేసి. కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరని బాలినేని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చోని మహానేత వైఎస్‌ఆర్‌ను తిడుతున్నారని, జనం దగ్గరికి వెళ్లినపుడు వైఎస్‌ఆర్ తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: