వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం(21-04-12) పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట పోలవరం తాజా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొంటారు.
రోడ్ షో సాగేదిలా..
ఉదయం 9.30 గంటలకు గుటాలలో వై ఎస్ విగ్రహావిష్కరణ, రోడ్షో ప్రారంభం
=అనంతరం కొత్తపట్టిసీమ, పాత పట్టి సీమ, పోలవరం, తల్లవరం(కొత్తూరు) జంక్షన్-పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి, ఇటుకలకోట (వయా పోలవరం), బోడిగూడెం రోడ్ షో సాగుతుంది.
=వింజరం, గార్లగొయ్యి, గుంజవరం, రేపల్లెవాడ జంక్షన్, ప్రగడపల్లి , ఎల్ఎన్డీపేట గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
=రెడ్డిగూడెం, లక్ష్మీపురం, కొవ్వాడ, రాజానగరం, కేఆర్ పురం(ఐటీడీఏ), కన్నాపురంలో రోడ్ షో నిర్వహిస్తారు.
రోడ్ షో సాగేదిలా..
ఉదయం 9.30 గంటలకు గుటాలలో వై ఎస్ విగ్రహావిష్కరణ, రోడ్షో ప్రారంభం
=అనంతరం కొత్తపట్టిసీమ, పాత పట్టి సీమ, పోలవరం, తల్లవరం(కొత్తూరు) జంక్షన్-పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి, ఇటుకలకోట (వయా పోలవరం), బోడిగూడెం రోడ్ షో సాగుతుంది.
=వింజరం, గార్లగొయ్యి, గుంజవరం, రేపల్లెవాడ జంక్షన్, ప్రగడపల్లి , ఎల్ఎన్డీపేట గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
=రెడ్డిగూడెం, లక్ష్మీపురం, కొవ్వాడ, రాజానగరం, కేఆర్ పురం(ఐటీడీఏ), కన్నాపురంలో రోడ్ షో నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment