శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఉప ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరింది. ఆయన బుధవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. మబగాంలో రోడ్షోతో ప్రారంభమయిన పర్యటన నరసన్నపేటలో బహిరంగ సభతో ముగుస్తుంది.
Home »
» నాలుగోరోజు జగన్ ప్రచారం ప్రారంభం
నాలుగోరోజు జగన్ ప్రచారం ప్రారంభం
Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment