వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నర్సాపురం నియోజకవర్గంలోని ఈ క్రింది గ్రామాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట నర్సాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఉంటారన్నారు.
రోడ్షో సాగేదిలా..
- ఉదయం 8.30 గంటలకు నర్సాపురం స్టేషన్పేటలో ప్రారంభం
- అనంతరం పీచుపాలెంలో రోడ్షో
- లక్ష్మణేశ్వరంలో వైఎస్ విగ్రహావిష్కరణ
- రాజుల్లంక,దర్భరేవు, మర్రితిప్పల్లో రోడ్షో
- వేములవాడ ఈస్ట్,బియ్యపు తిప్ప, సర్దుకొడపల్లోవైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
రోడ్షో సాగేదిలా..
- ఉదయం 8.30 గంటలకు నర్సాపురం స్టేషన్పేటలో ప్రారంభం
- అనంతరం పీచుపాలెంలో రోడ్షో
- లక్ష్మణేశ్వరంలో వైఎస్ విగ్రహావిష్కరణ
- రాజుల్లంక,దర్భరేవు, మర్రితిప్పల్లో రోడ్షో
- వేములవాడ ఈస్ట్,బియ్యపు తిప్ప, సర్దుకొడపల్లోవైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment