వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం (26-04-12) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని ఈ కింది గ్రామాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట నరసాపురం తాజా మజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఉంటారన్నారు.
రోడ్షో సాగేదిలా..
* ఉదయం 8.30 గంటలకు నరసాపురం మండలం వడ్డివానిమెరకలో ప్రారంభం.
* అనంతరం కరీంశెట్టివారిపాలెం, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లులో రోడ్షో
* చామకూరిపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
* మోడి మీదుగా ఎల్బీచర్ల, పరసావారిమెరక,పీతానివారిమెరక, వైఎస్పాలెంలో రోడ్షో
రోడ్షో సాగేదిలా..
* ఉదయం 8.30 గంటలకు నరసాపురం మండలం వడ్డివానిమెరకలో ప్రారంభం.
* అనంతరం కరీంశెట్టివారిపాలెం, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లులో రోడ్షో
* చామకూరిపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
* మోడి మీదుగా ఎల్బీచర్ల, పరసావారిమెరక,పీతానివారిమెరక, వైఎస్పాలెంలో రోడ్షో
0 comments:
Post a Comment