ఏలూరు : పశ్చిమ గోదావరిలో జననేత జగన్ మూడోరోజు పర్యటన మొదలైంది. ముత్యాలపల్లి నుంచి ఆయన బుధవారం పర్యటన ప్రారంభించారు. వెల్లువెత్తిన అభిమానసందోహం మధ్య జగన్ ముందుకు బయల్దేరారు. ఆయన వెంట నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఉన్నారు. జగన్ రోడ్ షో సాగేదిలా... * కొత్తోట వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ * కాళీపట్నం తూర్పు * కాళీపట్నం పడమర * పల్లిపాలెం * పాతపాడు * జగన్నాథపురం * కోమటితిప్ప వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ * నీటితిప్ప * జిల్లేడుతిప్ప బహిరంగ సభ సమయం: సాయంత్రం 5 గంటలకు వేదిక : నరసాపురం స్టీమర్రోడ్డు |
Home »
» పశ్చిమలో జగన్ మూడో రోజు పర్యటన
పశ్చిమలో జగన్ మూడో రోజు పర్యటన
Written By news on Wednesday, April 4, 2012 | 4/04/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment