భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా జరిగే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం రాత్రికి నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల పర్యటనను పూర్తి చేసుకుని పాలకొల్లు చేరుకున్న జగన్మోహన్రెడ్డి శుక్రవారం భీమవరం రానున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విధేయుడుగా ఉండే గ్రంధి శ్రీనివాస్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొంది, నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
Home »
» నేడు వైఎస్సార్ సీపీలో గ్రంధి శ్రీనివాస్ చేరిక
నేడు వైఎస్సార్ సీపీలో గ్రంధి శ్రీనివాస్ చేరిక
Written By news on Friday, April 27, 2012 | 4/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment