కాణిపాకం : ఉప ఎన్నికల్లో సర్వేలకు అందని ఫలితాలు రానున్నాయని, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని జనాభీష్టం ప్రతిఫలించనున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. కడప, పులివెందుల, కోవూరు ఫలితాల తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల నిర్ణయాన్ని మార్చలేరని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ..చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో శోభానాగిరెడ్డి పూజలు నిర్వహించారు. |
Home »
» సర్వేలకు అందని ఫలితాలు : శోభానాగిరెడ్డి
సర్వేలకు అందని ఫలితాలు : శోభానాగిరెడ్డి
Written By news on Saturday, April 7, 2012 | 4/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment