తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పరిధిలోని యండగండిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు,కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ ర్యాలీ పాల్గొన్నారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్చంద్రబోస్ కూడా జగన్ వెంట ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యండగండి నుంచి మొదలైన ఈ యాత్ర రామచంద్రాపురం వరకు సాగుతుంది. పామర్రు, సత్యవాడ, ద్రాక్షారామం సెంటర్ మీదుగా ఈ ర్యాలీ సాగనుంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర
ఈ ర్యాలీ సాగుతుంది.
ఈ ర్యాలీ సాగుతుంది.
0 comments:
Post a Comment