రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దీవించండి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దీవించండి: జగన్

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దీవించండి: జగన్

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

విశాఖ: రైతుల కోసం 18 మంది ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాలపురంలో పర్యటించారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా పదవులను మధ్యలో వదులుకోవడానికి ఇష్టపడరని.. రైతుల సంక్షేమం కోసం 18 మంది ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని జగన్ అన్నారు. రైతుల కోసం పదవులను త్యాగం చేసినవారిని దీవించండని రాజగోపాలపురం సభలో వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 
Share this article :

0 comments: