నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం పోలాకి, నరసన్నపేట మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మబగాంలో రోడ్షోతో ప్రారంభమయ్యే పర్యటన నరసన్నపేటలో బహిరంగ సభతో ముగుస్తుంది. షెడ్యూలు వివరాలు ఇవీ...
మబగాం(రోడ్షో ప్రారంభం)
కిర్లాం(రోడ్షో)
ఈదులవలస(విగ్రహావిష్కరణ)
ఈదులవలస జంక్షన్(రోడ్షో)
కింజరాపువారిపేట(రోడ్షో)
తోటాడ(రోడ్షో)
వెదుళ్లవలస(రోడ్షో)
వెదుళ్లవలస హాస్పిటల్ జంక్షన్(రోడ్షో)
గంగివలస(రోడ్షో)
చల్లయ్యవలస(రోడ్షో)
సుసరాం(విగ్రహావిష్కరణ)
ప్రియాగ్రహారం(రోడ్షో)
బెల్లమర(రోడ్షో)
పిన్నింటిపేట(రోడ్షో)
నరసన్నపేట(ముగింపు బహిరంగ సభ)
అనంతరం విజయనగరం వెళతారు
మబగాం(రోడ్షో ప్రారంభం)
కిర్లాం(రోడ్షో)
ఈదులవలస(విగ్రహావిష్కరణ)
ఈదులవలస జంక్షన్(రోడ్షో)
కింజరాపువారిపేట(రోడ్షో)
తోటాడ(రోడ్షో)
వెదుళ్లవలస(రోడ్షో)
వెదుళ్లవలస హాస్పిటల్ జంక్షన్(రోడ్షో)
గంగివలస(రోడ్షో)
చల్లయ్యవలస(రోడ్షో)
సుసరాం(విగ్రహావిష్కరణ)
ప్రియాగ్రహారం(రోడ్షో)
బెల్లమర(రోడ్షో)
పిన్నింటిపేట(రోడ్షో)
నరసన్నపేట(ముగింపు బహిరంగ సభ)
అనంతరం విజయనగరం వెళతారు
0 comments:
Post a Comment