ఒంగోలు : పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆరోగ్యశ్రీ ప్రధాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు గురువారం ఒంగోలులో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బాలినేని మాట్లాడుతూ మహానేత పథకాలను మరువలేమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు అమలు కావని బాలినేని అన్నారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా లబ్ది పొందిన పలువురు వైఎస్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బాలినేని మాట్లాడుతూ మహానేత పథకాలను మరువలేమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు అమలు కావని బాలినేని అన్నారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా లబ్ది పొందిన పలువురు వైఎస్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
0 comments:
Post a Comment