కాంగ్రెస్ నేతలే వైఎస్ను విమర్శించడం దురదృష్టకరమని మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. వైఎస్ను విమర్శిస్తే కాంగ్రెస్కే విశ్వసనీయత తగ్గుతుందని ఆయన హెచ్చరించారు. గాలికి గెలిచిన వారే వైఎస్ఆర్ను విమర్శిస్తున్నారని ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము విఫలమైనట్టు దానం వివరించారు.
Home »
» గాలికి గెలిచిన వారే వైఎస్ఆర్ను విమర్శిస్తున్నారని
గాలికి గెలిచిన వారే వైఎస్ఆర్ను విమర్శిస్తున్నారని
Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
super
Post a Comment