పాయకరావుపేట : ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేత నేత రోజా అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని రోజా థీమా వ్యక్తం చేశారు.
పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆమె విమర్శించారు. పార్టీని నడపలేక నమ్ముకున్నవారిని నట్టేట ముంచారని రోజా ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రచారంలో చిరంజీవిని ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆమె అన్నారు.
పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆమె విమర్శించారు. పార్టీని నడపలేక నమ్ముకున్నవారిని నట్టేట ముంచారని రోజా ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రచారంలో చిరంజీవిని ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆమె అన్నారు.
0 comments:
Post a Comment