ఇచ్చిన హామీలను నెరవేర్చని దద్దమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ కాకాని గోవర్థన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద గెలిచిన ఈ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆయననే విమర్శించాలని నిర్ణయించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నేతలకు జనమే బుద్ధి చెప్తారన్నారు. పిసిసి చీఫ్, సీఎం గొడవకు ఒక సిన్సియర్ అధికారి బలవ్వడం అన్యాయమన్నారు. కేంద్రం సీబీఐని, రాష్ట్రం ఏసీబీని ప్రత్యర్థులపై ప్రయోగించడం అన్యాయమన్నారు.
హైదరాబాద్ : రైతుల కోసం పదవులు వదులుకున్న తాము గన్మెన్లు తొలగిస్తే భయపడతామనుకోవడం పొరపాటని తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కె శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రజల అండదండలే తమకు శ్రీరామరక్షని అన్నారు. కాంగ్రెస్ ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతుందని అనుకోలేదని వారు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఉపఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురేస్తుందని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు ప్రకటించారు.
హైదరాబాద్ : రైతుల కోసం పదవులు వదులుకున్న తాము గన్మెన్లు తొలగిస్తే భయపడతామనుకోవడం పొరపాటని తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కె శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రజల అండదండలే తమకు శ్రీరామరక్షని అన్నారు. కాంగ్రెస్ ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతుందని అనుకోలేదని వారు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఉపఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురేస్తుందని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు ప్రకటించారు.
0 comments:
Post a Comment