వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నక్కపల్లినుంచి పర్యటన మొదలవుతుందని పార్టీ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గొల్లబాబూరావు వెల్లడించారు.
ఉదయం నక్కపల్లిలో పర్యటన ప్రారంభం
పాల్తేరులో స్థానిక నేత వెంకటేశ్వరరావు ఇంటిలో అల్పాహారం... అనంతరం ప్రచారం ప్రారంభం
అంకంపేటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
కందిపూడిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
రాజగోపాలపురంలో మహానేత
విగ్రహావిష్కరణ
కుమారపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
వెంకటనగరంలో వైఎస్సార్విగ్రహావిష్కరణ
రాజవరంలో ఎన్నికల ప్రచారం
కేశవరంలో ప్రచారం
రాంపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
ఎస్.నర్సాపురంలో ప్రచారం
ఉదయం నక్కపల్లిలో పర్యటన ప్రారంభం
పాల్తేరులో స్థానిక నేత వెంకటేశ్వరరావు ఇంటిలో అల్పాహారం... అనంతరం ప్రచారం ప్రారంభం
అంకంపేటలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
కందిపూడిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
రాజగోపాలపురంలో మహానేత
విగ్రహావిష్కరణ
కుమారపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
వెంకటనగరంలో వైఎస్సార్విగ్రహావిష్కరణ
రాజవరంలో ఎన్నికల ప్రచారం
కేశవరంలో ప్రచారం
రాంపురంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
ఎస్.నర్సాపురంలో ప్రచారం
0 comments:
Post a Comment